Wednesday, 14 October 2020

అబ్బో! నువ్వు సెక్యులరా? ఆలయాలు తెరవరా? గవర్నర్ కిరికిరి - దిమ్మతిరిగేలా సీఎం కౌంటర్

కరోనా సాక్షిగా వెకిలి రాజకీయాలకు మహారాష్ట్ర వేదిక అయింది. దేశంలోనే అత్యధిక కొవిడ్ కేసులు, మరణాలు నమోదైన మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. దీంతో పబ్లిక్ ప్లేసుల్లో లాక్ డౌన్ నిబంధనలను కొనసాగిస్తున్నారు. ఆంక్షలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఆందోళనలకు దిగింది. ప్రధానంగా రాష్ట్రంలోని ఆలయాలను వెంటనే తెరవాలంటూ నిరసనలు నిర్వహిస్తున్నది ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2IqNIke
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour