Wednesday, 14 October 2020

వర్షాలు: సీఎం జగన్ ప్రయారిటీ దీనికే - తెలంగాణ ఎఫెక్ట్ - చిత్తూరులో విచిత్ర పరిస్థితి - కీలక ఆదేశాలు

క్షణం గ్యాప్ ఇవ్వకుండా కుండపోతలా కురుస్తోన్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ తడిసిముద్దయింది. రాష్ట్రం నలుమూలా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతోంది. బుధవారం మధ్యాహ్నానికి మరణాల సంఖ్య 10కి చేరింది. దాదాపు విపత్తును తలపించే పరిస్థితుల మధ్య జనం బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SUyWnG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour