Thursday, 22 October 2020

కొడుకులు తప్ప ఆ ఇద్దరి ముఖాలు ఎక్కడ.. కనిపిస్తే అంతే సంగతి... లాలూ ఫ్యామిలీపై వ్యక్తిగత దాడి...

బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది వ్యక్తిగత విమర్శల దాడి ఎక్కువవుతోంది. ముఖ్యంగా నితీశ్ వైపు నుంచి లాలూ ఫ్యామిలీపై విమర్శల దాడి తీవ్రమైంది. ప్రతీ ఎన్నికల ర్యాలీలోనూ నితీశ్ తేజస్వి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ సొంత నియోజకవర్గం హసన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో నితీశ్ అండ్ కో లాలూ ఫ్యామిలీని మరోసారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jkW0H1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour