Monday, 5 October 2020

బీజేపీతో పొత్తు: మోడీ కేబినెట్‌లోకి వైసీపీ ఎంట్రీ? పొలిటికల్ సర్వే సంస్థ ఏం చెబుతోంది?

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ కొద్దిరోజులు రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. వైఎస్ఆర్సీపీ.. ఎన్డీఏ కూటమిలో చేరడం కేవలం లాంఛనప్రాయమేనని, ఇప్పటికే అన్ని రకాల ఒప్పందాలు ఈ రెండు పార్టీల మధ్య కుదిరాయనే వార్తలూ వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jAnxFw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour