Wednesday, 21 October 2020

ధరణిలో ఆస్తుల నమోదుపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలుకు సర్కార్ కు ఆదేశం

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములతో పాటుగా, వ్యవసాయేతర ఆస్తులపై కూడా సర్వే చేయించి వివరాలు సేకరించే పనిలో పడింది. ఇళ్ళు, షాపులు , ఖాళీ స్థలాలు, ఇలా ప్రజల ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే పనిలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయాలని చూస్తున్న ధరణి వెబ్ సైట్ లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35mtnnJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour