Thursday, 8 October 2020

ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ పై నుంచి పడిపోయిన కానిస్టేబుల్.. తీవ్రగాయాలతో మృత్యువాత

ఐపీఎల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్.. చూస్తుంటే ఆ మజానే వేరు. బంతి బంతికి ఉత్కంఠ. నరాలు తెగేంత టెన్షన్. దానిని మించిన ఎంజాయ్ ఏముంటుంది. అయితే కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అలానే మంగళవారం కూడా ఓ దురదృష్టకర ఘటన జరిగింది. మ్యాచ్ చూస్తున్న ఓ కానిస్టేబుల్.. పై నుంచి పడిపోయాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33DKIZN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour