వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి పలు దేశాల్లో వ్యాక్సిన్ తయారీ కొనసాగుతోంది. భారత్ సహా కొన్ని దేశాల్లో వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. అవి ఎంత వరకు సఫలమౌతాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తాజాగా అమెరికాలో చేపట్టిన యాంటీబాడీ డ్రగ్ ట్రయల్స్ విఫలం అయ్యాయి. ఆ డ్రగ్ వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని తేలింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37H0qWA
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment