Friday, 9 October 2020

కోవిడ్ పోరులో గంజాం జిల్లా సర్పంచుల పనితీరు భేష్..కొనియాడిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ

న్యూఢిల్లీ: ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా కరోనావైరస్ పై పోరాడిన తీరును ప్రశంసించింది ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ. కోవిడ్-19 పై జిల్లా సర్పంచులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహమ్మారి పై విజయం సాధించారన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కొనియాడింది. ఇక దేశ చరిత్రలోనే తొలిసారిగా జిల్లా కలెక్టర్ల నుంచి సర్పంచుల చేతికి అధికారం బదిలీ అయ్యింది. కోవిడ్-19పై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36NYr2b
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour