Thursday, 8 October 2020

ఇండిగో విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి .. బుడతడికి ఘన స్వాగతంతో పాటు బంపర్ ఆఫర్

విమానంలో ఒక మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది . ఢిల్లీ నుండి బెంగళూరుకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఒక మహిళా ప్రయాణీకురాలికి సడన్ గా నొప్పులు రాగా ఆమె విమానంలోనే ఒక పసికందును ప్రసవించింది. బుధవారం సాయంత్రం, రాత్రి 7.40 గంటలకు, 6ఈ 122 విమానంలో శిశువు అకాల ప్రసవం జరిగింది. శిశువు మరియు తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని విమానయాన సంస్థలు నిర్ధారించాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jFVjJv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour