"కార్గిల్లో మన వందల మంది సైనిక వీరులు చనిపోవడానికి కారణమైన నిర్ణయం తీసుకుంది సైన్యం కాదు. కొద్దిమంది జనరల్స్ మాత్రమే. వారు సైన్యాన్ని, దేశం మొత్తాన్ని యుద్ధంలోకి నెట్టారు. ఆ కొండల మీద మన సైనికులకు కనీసం ఆహారం కూడా అందించలేక పోయాం. రక్షించుకోవడానికి కనీసం ఆయుధాలైనా పంపించలేకపోయాం. అది తలచుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TsEbvc
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment