Monday, 26 October 2020

పాకిస్తాన్: సైనికాధికారులపై నవాజ్‌ షరీఫ్‌కు ఎందుకంత ఆగ్రహం?

"కార్గిల్‌లో మన వందల మంది సైనిక వీరులు చనిపోవడానికి కారణమైన నిర్ణయం తీసుకుంది సైన్యం కాదు. కొద్దిమంది జనరల్స్ మాత్రమే.‌ వారు సైన్యాన్ని, దేశం మొత్తాన్ని యుద్ధంలోకి నెట్టారు. ఆ కొండల మీద మన సైనికులకు కనీసం ఆహారం కూడా అందించలేక పోయాం. రక్షించుకోవడానికి కనీసం ఆయుధాలైనా పంపించలేకపోయాం. అది తలచుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TsEbvc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour