Saturday, 10 October 2020

సిగ్గుచేటు... వైసీపీ ఏడాదిన్నర పాలనలో ఒక్క కొత్త ప్రాజెక్టు లేదు... : చంద్రబాబు నాయుడు

వైసీపీ ఏడాదిన్నర పాలనలో ఉత్తరాంధ్ర,రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విశాఖ,కర్నూలు జిల్లాలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని.. టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులే తప్ప కొత్త ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని విమర్శించారు.అమరావతి ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై శుక్రవారం(అక్టోబర్ 9) పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jL6LDn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour