Sunday, 18 October 2020

ఐపీఎల్‌లో గ్లామర్ డోస్: దుబాయ్ స్టేడియంలో ముగ్గురు అందగత్తెలు: ఆ ఒక్క టీమ్ కోసం ఛీర్ అప్

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో క్రమంగా గ్లామర్ డోస్ పెరుగుతోంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకుల్లేకుండా, ఛీర్ గర్ల్స్ గ్లామర్ రహితంగా చప్పగా సాగుతోన్న ఐపీఎల్-2020 సీజన్‌లో ఇప్పుడిప్పుడే కాస్త కళ కనిపిస్తోంది. దుబాయ్ స్టేడియంలో ముగ్గురు అందగత్తెలు వీక్షకులకు కనువిందు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31hQ8rI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour