Wednesday, 21 October 2020

ఆ మాజీ సీఎం నా జీవితాన్ని నాశనం చేశాడు..నేనుండలేను: బీజేపీకి మాజీ మంత్రి రాజీనామా

ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థలను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోన్న బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ దాదా పాటిల్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. తాను వ్యక్తిగత కారణాలతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m1JBtg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour