Saturday, 10 October 2020

కంగనా రనౌత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి... కర్ణాటక కోర్టు సంచలన ఆదేశాలు...

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కర్ణాటకలోని తుమకూరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (ఫస్ట్ క్లాస్) పోలీసులను ఆదేశించింది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై నిరసనలు తెలుపుతున్న రైతుల మనోభావాలను గాయపరిచేలా కంగనా కొన్ని ట్వీట్లు చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. అక్టోబర్ 5న దీనిపై తీర్పును రిజర్వ్‌లో పెట్టిన కోర్టు తాజాగా కంగనాపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలిచ్చింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36LUrz9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour