Sunday, 4 October 2020

కూలిన గ్లైడర్ ఎయిర్‌క్రాఫ్ట్: ఇద్దరు నావికా సిబ్బంది మృతి

కొచ్చి: భారత నావికా దళానికి చెందిన ఓ గ్లైడర్ విమాన వాహక నౌక కూలింది. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. కేరళలోని కొచ్చిన నావికా స్థావరానిిక సమీపంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంబంధిత అధికారుల వివరాల ప్రకారం.. రోజువారీ విధుల్లో భాగంగా ఐఎన్ఎస్ గరుఢ నుంచి ఓ శిక్షణా పవర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33vYkqa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour