Thursday, 22 October 2020

కీసర ఎమ్మార్వో బినామీ బ్యాంకు లాకర్లు తెరిచిన ఏసీబీ... ఆస్తుల పత్రాలు స్వాధీనం...

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు బినామీలకు చెందిన రెండు బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచారు. గురువారం(అక్టోబర్ 22) అల్వాల్,మేడ్చల్ ఐసీఐసీఐ శాఖల్లో నాగరాజు బినామీల లాకర్లను తెరిచి.. అందులో ఉన్న 1250గ్రా. బంగారం,7.2కిలోల వెండి,రెండు ప్రాపర్టీలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అల్వాల్ ఐసీఐసీఐ శాఖలోని లాకర్ నందగోపాల్ అనే వ్యక్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34mFTo1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour