మహిళలపై ఆన్లైన్లో మరో కొత్త రకం దాడి మొదలైంది. ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ను ఉపయోగించి మహిళల సాధారణ ఫోటోలను ఒరిజినల్లా కనిపించే(డీప్ ఫేక్) నకిలీ నగ్న చిత్రాలుగా మలిచే ఒక టూల్ను సైబర్ నేరస్తులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఇప్పటికే లక్ష మంది మహిళలను టార్గెట్ చేశారని... ఓ సైబర్ రీసెర్చ్ ట్రాకింగ్ ఏజెన్సీ నివేదిక వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jkzzlt
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment