Monday, 19 October 2020

రైల్లో పారిపోయిన దొంగ... పట్టుకునేందుకు విమానంలో వెళ్లిన పోలీసులు... చివరికిలా...

ఓ పనిమనిషి తాను పనిచేస్తున్న ఇంటికే కన్నం వేశాడు. ఆ ఇంటి నుంచి విలువైన నగలను చోరీ చేశాడు. దొంగతనమైతే చేశాడు గానీ... ఆ నగల పెట్టెను మాత్రం తెరవలేకపోయాడు. సర్లే,సొంతూరుకి వెళ్లాక చూసుకుందామని రైలెక్కగా... అతను రైల్వే స్టేషన్ బయట అడుగుపెట్టేసరికి పోలీసులు బేడీలతో సిద్దంగా ఉన్నారు. కోల్‌కతాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lX9I4s
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour