ఓ పనిమనిషి తాను పనిచేస్తున్న ఇంటికే కన్నం వేశాడు. ఆ ఇంటి నుంచి విలువైన నగలను చోరీ చేశాడు. దొంగతనమైతే చేశాడు గానీ... ఆ నగల పెట్టెను మాత్రం తెరవలేకపోయాడు. సర్లే,సొంతూరుకి వెళ్లాక చూసుకుందామని రైలెక్కగా... అతను రైల్వే స్టేషన్ బయట అడుగుపెట్టేసరికి పోలీసులు బేడీలతో సిద్దంగా ఉన్నారు. కోల్కతాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lX9I4s
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment