Sunday, 18 October 2020

టీటీడీ నిధులతో ప్రభుత్వ బాండ్లా ? - ఏపీ హైకోర్టులో బీజేపీ పిల్‌

టీటీడీ నిధులతో ప్రభుత్వ బాండ్ల కొనుగోలు చేయాలన్న తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి నిర్ణయంపై ఏపీ బీజేపీ భగ్గుమంది. ఈ వ్యవహారంపై స్పందించాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డికి తిరుపతి బీజేపీ నేత భానుప్రకాశ్‌ రెడ్డి లీగల్‌ నోటీసులు పంపారు. అదే సమయంలో టీటీడీ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/344JvuM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour