టీటీడీ నిధులతో ప్రభుత్వ బాండ్ల కొనుగోలు చేయాలన్న తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి నిర్ణయంపై ఏపీ బీజేపీ భగ్గుమంది. ఈ వ్యవహారంపై స్పందించాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డికి తిరుపతి బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. అదే సమయంలో టీటీడీ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/344JvuM
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment