Saturday, 31 October 2020

రాయలసీమ ఎత్తపోతల పథకాలకు బ్రేకులు వేసేందుకు చంద్రబాబు కుట్రలు : వైసీపీ ఎంపీ ఫైర్

ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురే అవుతోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం నిర్ణయాలతో ఏపీ సర్కార్ ఇబ్బందులు పడుతుంటే, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై కూడా ముందుకు వెళ్లొద్దని ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో వీటన్నిటికీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eaGwVd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour