Tuesday, 20 October 2020

జర్నలిస్ట్ కుమారుడి కిడ్నాప్ కేసు.. ఇంకా దొరకని ఆచూకీ.. తండ్రి స్నేహితుల పనేనా ?

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ కుమారుడు ఓ తొమ్మిది సంవత్సరాల బాలుడు కిడ్నాప్ కథ ప్రస్తుతం పోలీసులకు సవాల్ విసురుతోంది. ఆదివారం సాయంత్రం అపహరణకు గురైన కుసుమ దీక్షిత్ రెడ్డి అనే బాలుడి ఆచూకీ ఇప్పటి వరకు తెలియదు. పోలీసులు బాలుడి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. కిడ్నాప్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37sMDmu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour