Tuesday, 20 October 2020

కరోనా కథ మళ్లీ మొదటికి: ప్రధాని మోడీ హెచ్చరికలు.. నిజమే: రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల

న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రతలో మళ్లీ పెరుగుదల నమోదైంది. 54 వేలకు పైగా రోజువారీ కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల రోజువారీ సంఖ్య తగ్గుముఖం పడుతోందని ఆశిస్తోన్న వేళ.. ఒక్కసారిగా తొమ్మిది వేల వరకు పెరగడం.. పాత కథను గుర్తుకు తెస్తోంది. మంగళవారం నాటి బులెటిన్‌తో పోల్చుకుంటే..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mbsGVn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour