Thursday, 1 October 2020

ఏపీ, తమిళనాడులో కరోనా ప్రత్యేక పరిస్ధితులు- ఒకే వయసు పిల్లల్లో వైరస్‌ వ్యాప్తి....

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. దక్షిణాదిన ఉన్న ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పరిస్దితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్ధితి కొనసాగితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గినట్లే అంచనా వేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి సేకరించిన తాజా సమాచారం ప్రకారం ఒకే వయసు పిల్లల్లో కరోనా వ్యాప్తి జరుగుతోందని తేలింది. గతంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SdL7eS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour