Thursday, 1 October 2020

ఇప్పుడు పెట్టు \"నమస్తే ట్రంప్ \" కార్యక్రమం: మోడీపై చిదంబరం సెటైర్

కరోనావైరస్ కేసుల వాస్తవ సంఖ్యను భారత్ దాచిపెడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణల నేపథ్యంలో తనదైన శైలిలో స్పందించారు మాజీ కేంద్రమంత్రి చిదంబరం. ట్రంప్ ఇంతలా చెప్పాక కూడా భవిష్యత్తులో ప్రధాని మోడీ మరోమారు నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఎద్దేవా చేశారు. రష్యా చైనా దేశాలతో భారత్‌ను కలుపుతూ భారత్ కూడా కరోనావైరస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nch1Hg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour