Thursday, 29 October 2020

తేజశ్వి యాదవ్ హెలికాప్టర్ చుట్టూ భారీగా జనం: భద్రత పెంచాలంటూ ఆర్జేడీ వినతి

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధినేత, మహాకూటమి ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌కు సెక్యూరిటీని పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరింది ఆ పార్టీ. ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన తేజశ్వి యాదవ్ హెలికాప్టర్ వద్దకు భారీగా జనం చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. కరోనా నిబంధనలు కూడా పాటించకుండా జనం హెలికాప్టర్ వద్దకు చేరుకోవడంతో స్వల్ప తోపులాట

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kIJ6Eq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour