Saturday, 3 October 2020

అది ఎవరి మృతదేహం..మా బిడ్డది కాదు: హాథ్రస్ ఘటన మృతురాలి కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ అత్యాచార ఘటనలో మీడియా పై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. మృతురాలి గ్రామంలో ఆమె ఇంటి వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక మృతురాలి కుటుంబ సభ్యులను కలవకుండా మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా ఆ బారికేడ్లను పోలీసులు తొలగించారు. వారిపై ఒత్తిడి వస్తుండటంతో కుటుంబ సభ్యులను మీడియా ప్రతినిధులు కలిసేందుకు అనుమతించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SlrwK7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour