Tuesday, 27 October 2020

కరోనా బారిన పడి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతోందట: పరిశోధకులు

ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మహమ్మారిపై పోరుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కరోనావైరస్ సోకిన వ్యక్తిలో యాంటీబాడీస్ డెవలప్ అయితే ఆ వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంతా భావిస్తున్న నేపథ్యంలో ఇటీవలే జరిగిన ఓ స్టడీ ఇందుకు భిన్నంగా చెబుతోంది. కరోనావైరస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mykOgR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour