Monday, 19 October 2020

షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి డ్యామేజ్? - హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - పనిచేయని ఐఎండీ రాడార్

400ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరం తొలిసారి విపత్తులో కూరుకుపోయింది. వాన చినుకును చూస్తేనే జనం బెంబేలెత్తిపోయే స్థాయిలో వరుణుడు విలయం సృష్టిస్తున్నాడు. మంగళ, శనివారాల్లో కురిసిన వర్షాలకు సిటీ అతలాకులమైపోగా.. తాజాగా సోమవారం సాయంత్రం కూడా నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కష్టాలన్నీ కూడబలుక్కుని వచ్చినట్లుగా.. మూసీనది ప్రమాదకర స్థాయిని మించి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31hUwqQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour