Sunday, 4 October 2020

షూటర్, మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు శ్రేయాసి సింగ్ బీజేపీలో చేరిక

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ షూటర్, మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు శ్రేయాసి సింగ్ ఆదివారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. బీజేపీ బీహార్ శాఖ చీఫ్ భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. జుముయ్ జిల్లా గిధౌర్‌కు చెందిన శ్రేయాసి సింగ్‌ను బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అమర్‌పూర్ నుంచి బీజేపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cZMEPf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour