Saturday, 3 October 2020

ధోనీ ఏజ్ బార్: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కామెంట్స్: భజ్జీకి తగిలిన సెగ: నిజం బయటికి

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కొంటోన్న వరుస ఓటములు.. విమర్శకుల నోళ్లకు పని చెప్పాయి. టీమ్ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వైపు వేళ్లు లేస్తున్నాయి. ఈ పరాజయాలకు అతణ్నే బాధ్యుడిని చేస్తున్నాయి. ధోనీలో చురుకుదనం తగ్గిందని కొందరంటోంటే.. అది వయస్సు మళ్లడం ద్వారా వచ్చిందంటూ తాళింపులు వేస్తున్నారు. ధోనీ అలసిపోతున్నాడని, ఇంతకుముందులా చురుకైన నిర్ణయాలను తీసుకోలేకపోతున్నాడనీ అంటున్నారు. ఘాటుగా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30v3kt7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour