Wednesday, 7 October 2020

ధోనీ సేన ప్రతాపం అంతా ఒక్క మ్యాచ్‌కే ఆవిరైందా? అతణ్ని వదిలించుకోవడమే బెటర్

అబుధాబి: ప్రపంచస్థాయి క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ పరాజయాల బాట పట్టింది. తమ శక్తి సామర్థ్యాలన్నీ ఒక్క మ్యాచ్‌తోనే ఆవిరి అయ్యాయనే విషయాన్ని స్పష్టం చేసింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై సాగిన మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షంగా మార్చివేసిన తరువాత చెన్నై సూపర్ కింగ్స్ గాడిలో పడినట్టు కనిపించినప్పటికీ.. అది గాలివాటం విజయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30GzDFG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour