Thursday, 1 October 2020

ఆ కేసు వారంలోగా తేల్చండి .. హైకోర్టుకు సుప్రీం ఆదేశం .. తుళ్ళూరు భూముల కేసులో కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు భూముల కేసులో సుప్రీం ధర్మాసనం ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది. తుళ్లూరు మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు కేసును వారంలోగా తేల్చాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. తుళ్లూరులో పేదలను మభ్యపెట్టి భూ కుంభకోణానికి పాల్పడ్డారన్న వ్యవహారంపై ఏపీ సిఐడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ దర్యాప్తుపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ShcPYd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour