బీహర్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల వేళ బాంబు కలకలం రేపింది. ఔరంగబాద్లో గల దిబ్రా ప్రాంతంలో రెండు ఐఈడీ బాంబులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) స్వాధీనం చేసుకొంది. తర్వాత వాటిని జనావాసం లేని చోటకు తీసుకెళ్లి నిర్వీర్యం చేశాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ పేలుడు పదార్థాలు ఎవరూ పెట్టారనే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HH4Im3
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment