Friday, 9 October 2020

#BabaKaDhabha: సోషల్ మీడియా మార్చిన తలరాత: వృద్ధ దంపతుల టిఫిన్ కోసం జనం క్యూ

న్యూఢిల్లీ: బాబా కా ధాబా.. దేశ రాజధానిలోని మాలవీయ నగర్‌లో వృద్ధ దంపతులు నిర్వహిస్తోన్న ఓ రోడ్‌ సైడ్ కాకా హోటల్. నిన్నటి దాకా దీని పేరు ఎవరికీ తెలియదు. తెలిసినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ముందు.. ఓ మోస్తరుగా స్థానికుల ఆకలి తీరుస్తుండేది ఈ టిఫిన్ సెంటర్. అలాగే..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GC2nbF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour