Tuesday, 27 October 2020

కరోనా మృదంగం: యూఎస్‌లో దాటిన 90 లక్షలు, భారత్‌లో చేరువగా 80 లక్షల కేసులు..

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృదంగం కంటిన్యూ అవుతోంది. గత 24 గంటల్లో 75 వేల 72 కేసులు అమెరికాలో వచ్చాయి. దీంతో పాజిటివ్ కేసులు 90 లక్షల 38 వేల 30గా ఉన్నాయి. అయితే రికవరీ రేటు కూడా బాగానే ఉంది. 58 లక్షల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3262h3N
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour