అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో 9 రోజుల్లో జరగబోతున్నాయి. అయితే 2016 ఎన్నికల కంటే ముందస్తు ఓటింగ్ పెరిగాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఎర్లీ ఓటింగ్ ట్రెండింగ్ పెరిగింది. బ్యాలెట్ ఓటు వేయడం కంటే.. మెయిల్ ద్వారా ఓటు వేయడానికే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ముందస్తు ఓటింగ్ పెరిగింది. అయితే ఇదీ అభ్యర్థి విజయంపై ప్రభావం చూపిస్తోందనే అంచనాలు ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HC5T6r
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment