Friday, 30 October 2020

హైదరాబాద్: సిటీ బస్సుల్లో జనరల్‌ పాస్‌ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త - 800 బస్సుల వేలం

హైదరాబాద్ సిటీ, శివారు ప్రాంతాలకు చెందిన లోకల్ బస్సు ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని జనరల్‌ బస్‌పాస్‌ హోల్డర్లకు లాక్‌డౌన్‌ సమయంలో కోల్పోయిన బస్‌పాస్‌ వాలిడిటీని పెంచుతున్నట్లు తెలిపింది. టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34IESqP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour