ఏపీలో గ్రామ స్వరాజ్యం దిశగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 ఈ వ్యవస్ధ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు కూడా ఇది ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ERdPiH
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment