Saturday, 31 October 2020

60 స్కాములు..30 వేల కోట్ల దోపిడీ.. తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు

బీహర్ ప్రచారం హీటెక్కింది. రెండో విడత ప్రచారం మరో రెండురోజుల్లో ముగియనుండటంతో మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తన ఆరోపణలకు మరింత పదును పెట్టారు. సీఎం నితీశ్ కుమార్ లక్ష్యంగా ఆరోపణలు సంధిస్తున్నారు. ఈ సారి నితీశ్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని విరుచుకుపడ్డారు. ముంబై రోడ్లపై ఫ్రాన్స్ అధ్యక్షుడి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jJVC59
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour