Thursday, 29 October 2020

5జీ నెట్‌వర్క్ కారణంగా తుపాన్ల సమాచారం అందకపోయే ప్రమాదం ఉందా

ఉపగ్రహాల నుంచి వచ్చే వాతావరణ సూచనలకు అమెరికాలో 5జీ మొబైల్ డాటా నెట్‌వర్క్ ఆటంకాలు కలిగించే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 5జీ తరంగాల వల్ల కలిగే అంతరాయంపై గతంలోనూ వాతావరణ నిపుణులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు చేసే కొన్ని సంస్థలు కలిసి ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oAxhlU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour