Sunday, 18 October 2020

నాసా అపూర్వ ప్రయోగం: చందమామపై 4జీ మొబైల్ నెట్‌వర్క్: నోకియాకు కాంట్రాక్ట్: విలువెంతో తెలుసా?

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో అద్భుత ప్రయోగానికి తెర తీసింది. చందమామపై కనీవినీ ఎరుగని ప్రయోగాన్ని చేపట్టబోతోంది. చంద్రుడిపై భూమిని అమ్ముతామని, ప్లాట్లను ఏర్పాటు చేస్తామంటూ ఇదివరకు వార్తలు వచ్చినప్పటికీ.. అవి నమ్మశక్యం కానివే. దీనికి భిన్నంగా నాసా శాస్త్రవేత్తలు సంచలనానికి సిద్ధపడుతున్నారు. జాబిల్లిపై ఏకంగా 4జీ నెట్‌వర్క్‌ కమ్యూనికేషన్ల వ్యవస్థను నెలకొల్పబోతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35aillr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour