వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో అద్భుత ప్రయోగానికి తెర తీసింది. చందమామపై కనీవినీ ఎరుగని ప్రయోగాన్ని చేపట్టబోతోంది. చంద్రుడిపై భూమిని అమ్ముతామని, ప్లాట్లను ఏర్పాటు చేస్తామంటూ ఇదివరకు వార్తలు వచ్చినప్పటికీ.. అవి నమ్మశక్యం కానివే. దీనికి భిన్నంగా నాసా శాస్త్రవేత్తలు సంచలనానికి సిద్ధపడుతున్నారు. జాబిల్లిపై ఏకంగా 4జీ నెట్వర్క్ కమ్యూనికేషన్ల వ్యవస్థను నెలకొల్పబోతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35aillr
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment