Tuesday, 20 October 2020

ఆర్మీ చేతుల్లో బందీ: చైనా సైనికుడి అప్పగింత పూర్తి: 48 గంటల సుదీర్ఘ విచారణలో తేలిందేమిటి?

న్యూఢిల్లీ: భారత భూభాగంపైకి అక్రమంగా చొరబడ్డ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుడి అప్పగింత పూర్తయింది. సరిహద్దులను దాటుకుని భారత్‌లోకి ప్రవేశించిన చైనా సైనికుడిని ఆ దేశానికి అప్పగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి వాస్తవాధీన రేఖ సమీపంలోని ఛుసుల్-మోల్డో బోర్డర్ మీటింగ్ పాయింట్ వద్ద అతణ్ని పీఎల్ఏ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37mZzKx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour