Wednesday, 14 October 2020

కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ మార్పు అక్రమమన్న చైనా- 44 వంతెనల నిర్మాణంపై ఆక్రోశం

లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ గతేడాది కేంద్రం తీసుకున్న నిర్ణయంపై చైనా మండిపడింది. ఈ అక్రమ నిర్ణయాన్ని తాము గుర్తించడం లేదని చైనా విదేశాంగశాఖ తాజాగా ప్రకటించింది. రక్షణమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ సరిహద్దుల్లో నిర్మించిన 44 కీలక వంతెనలను ప్రారంభించడంపై డ్రాగన్‌ చేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తలను రెచ్చగొట్టేలా ఇరువర్గాలు ప్రయత్నించరాదని చైనా విదేశాంగశాఖ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/370LmTf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour