Tuesday, 6 October 2020

32 లక్షల ఇళ్లకు మంచినీరు, రూ.4800 కోట్ల వ్యయం.. వైసీపీ ఎంపీ విజయసాయి..

గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారో అందరికీ తెలుసు అని వైఎస్ఆర్ సీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజలకు తెలుసు అని.. అందుకే వైసీపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం చేతల సర్కార్ అని స్పష్టంచేశారు. ప్రజల సాధక బాధకాలు తెలుసు అని.. అందుకే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తుచేశారు. ఇంటింటికీ మంచినీరు అందించే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33xoLvm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour