Monday, 5 October 2020

2020 నోబెల్‌ వైద్య పురస్కారం- బ్రిటన్‌, అమెరికా శాస్త్రవేత్తలకు- హెపటైటిల్‌ సీ వైరస్‌ కనుగొన్నందుకు.

2020 సంవత్సరానికి నోబెల్‌ పురస్కారాల ప్రకటన మొదలైంది. ఈ ఏడాది నోబెల్‌ వైద్య పురస్కారానికి ముగ్గరు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎంపికయ్యారు. ఇందులో బ్రిటన్‌కు చెందిన మైఖేల్‌ హాటన్‌, అమెరికాకు చెందిన హార్వే జే ఆల్టర్‌, ఛార్లెస్‌ ఎం రైస్‌ ఉన్నారు. వీరు హెపటైటిస్‌ సీ వైరస్‌ను కనుగొన్నందుకు వీరిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేశారు. ఇందులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SpH6US
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour