Saturday, 17 October 2020

అర్ధరాత్రి 2గంటలకు... ఆ 2 గ్రామాలతో హైదరాబాద్ పోలీసుల యుద్దం.. సినిమాను తలపించిన సీన్..

ఓఎల్ఎక్స్ ప్రకటనలతో గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఎంతోమందిని బురిడీ కొట్టిస్తున్న రాజస్తాన్ భరత్‌పూర్ సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ నగరంలో గత కొన్ని నెలలుగా ఈ ముఠాలపై అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో... ఏకంగా రాజస్తాన్‌కు వెళ్లి మరీ వీరిని అరెస్ట్ చేశారు. అయితే ఇందుకోసం పోలీసులు పడ్డ కష్టం అంతా ఇంతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2H7wCXT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour