Sunday, 11 October 2020

ఏపీలో 15 నుంచి సినిమా కష్టమే- కొత్త సినిమాల కరవు‌- ఆపై కరోనా రూల్స్‌ మంట...

కరోనా ప్రభావం మొదలయ్యాక ఈ ఏడాది మార్చిలో మూతపడిన థియేటర్లు, మల్లీప్లెక్స్‌లు ఏపీలో ఇప్పటికీ తెరుచుకోలేదు. కేంద్రం అన్‌లాక్‌ 5.0లో భాగంగా ఎట్టకేలకు వీటి కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని పాటిస్తూ సినిమా థియేటర్లు, మల్లీప్లెక్స్‌ల్లో సినిమాలు వేసుకోవచ్చని అనుమతి కూడా ఇచ్చింది. కానీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GRoL0J
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour