Friday, 30 October 2020

టర్కీ, గ్రీస్‌లలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు, నలుగురు మృతి, 120 మందికి గాయాలు(వీడియో)

అంకారా/ఏథేన్స్: టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కకావికలం చేసింది. దీంటో టర్కీలోని ఇజ్మిర్ పరిధిలో పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలిపోయాయి. ప్రజలు భయంతో వీధులవెంట పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ రావడంతో ఇజ్మిర్ పరిధిలోని తీర ప్రాంతంలో సముద్రపు పలు ఇళ్లల్లోకి చేరుకుంది. భూకంపం, సునామీ కారణంగా నలుగురు మృతి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35P6Pwb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour