Thursday, 29 October 2020

ప్రైవేట్ ఆస్పత్రులకు జగన్ హెచ్చరికలు- ఉద్యోగులకు హెల్త్‌స్కీమ్‌ వర్తించకపోతే 10 రెట్లు ఫైన్..

ఏపీలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ఘనంగా అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు క్షేత్రస్ధాయిలో ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదని మరోసారి తేలిపోయింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు సహకారంతో ఉద్యోగులకు ఆరోగ్య పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఉద్యోగులకు మాత్రం ప్రైవేటు ఆస్పత్రులు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మోదీకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mzsNtX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour