Monday, 19 October 2020

ప్రతి ఇంటికి రూ. 10వేలు, కూలితే లక్ష: సీఎం కేసీఆర్, రూ. 550 కోట్ల విడుదల, విరాళాలకు విజ్ఞప్తి

హైదరాబాద్: రాజధాని నగరం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నగరంలో ఇప్పటికే 50 మంది వరకు మృతి చెందగా, భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి.. పలు ఇళ్లు కూలిపోయాయి. వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m3Ug6C
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour